15, ఆగస్టు 2013, గురువారం

"మనసు పలికే వేళ" పాటల తోటలోకి ఆహ్వానం

      నేను రాసిన పాటల సిడి ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభప్రాంగణంలో ఈ సోమవారం 19/8/13 సాయంత్రం 6:00 గంటలకు ప్రారంభం కానున్నది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని సిడిని ఆవిష్కరిస్తారు. ప్రముఖ గాయకులు డాక్టర్ స్ పి బాలు, సునీత, రమణ, కారుణ్య గానం చేసిన ఈ పాటల తోటలోకి మీకందరకూ సాదర ఆహ్వానం.